archiveUttar Pradesh government

News

ప్రముఖ జర్నలిస్ట్ జుబైర్​కు బెయిల్

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్​కు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనపై ఉత్తర్​ప్రదేశ్​లో ఆరు ఎఫ్ఐఆర్​లు నమోదు కాగా.. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేల బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబైర్​ను...
News

లఖీంపూర్‌ ఖేరీ మృతులకు రూ. 45 లక్షల పరిహారం

బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీలో చనిపోయిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున పరిహారాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడ్డవాళ్లకు 10...