ఉత్తరప్రదేశ్లో దేవుడి లీల!
పురాతన ఆలయంలో చోరీకి గురైన విగ్రహాలు తిరిగి ప్రత్యక్షం తప్పు చేశాం...క్షమించండి అంటూ లేఖ రాసిన దొంగలు లక్నో: ఉత్తర్ప్రదేశ్లో దేవుడి మహిమ వెలుగులోకి వచ్చింది. చారిత్రక ఆలయ విగ్రహాలు చోరీ చేసిన నిందితులు.. అనంతరం తమను పీడకలలు వేధిస్తున్నాయని పేర్కొంటూ...
