కర్ణాటకలో రామభక్తుల 350 కి.మీ. పాదయాత్ర
బెంగళూరు: యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలుపొందాలని కర్ణాటకకు చెందిన కొంతమంది రామభక్తులు పాదయాత్ర చేపట్టారు. బెంగళూరు సమీపంలోని హూడి గ్రామానికి చెందిన 25 మంది దక్షిణ కన్నడ జిల్లాలోని శ్రీధర్మస్థల మంజునాథేశ్వర స్వామి ఆలయం వరకు 320 కిలోమీటర్ల...
