అమరులైన ఐదుగురు భారతీయులకు ఐక్యరాజ్యసమితి పతకాలు
శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పాల్గొని ప్రాణత్యాగం చేసిన ఐదుగురు భారతీయులకు ఐక్యరాజ్యసమితి విశిష్ట సేవా పతకాలు ప్రకటించింది. ఈనెల 29న అంతర్జాతీయ శాంతిభద్రతల దినోత్సవం సందర్భంగా వీరిని డ్యాగ్ హామర్స్షోల్డ్ పతకాలతో గౌరవించనుంది. మేజర్ రవి ఇందర్ సింగ్ సంధు, సార్జంట్...
