ఆఫ్ఘన్ ప్రజలకు భారత్ అండ
విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్లో తాలిబన్ల వైఖరి వల్ల తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య...
