archive#UNITED ARAB EMIRATES

News

దేశమంతటా ఫుడ్ పార్కులు: మోదీ

న్యూఢిల్లీ: భారత దేశమంతటా ఫుడ్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ముందుకు వచ్చింది. ఇందుకు సుమారు రూ.16 వేల కోట్ల (2 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌, ఇజ్రాయెల్‌, అమెరికా, యూఏఈ కూటమి 'ఐ2యూ2' తొలి భేటీలో...
News

మరింత బలోపేతమైన భారత్ – అరబ్ ఎమిరేట్స్ సంబంధాలు

* వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ కోట్లకు చేరనున్న ఇరు దేశాల మధ్య వాణిజ్యం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌(యూఏఈ)తో భారత్‌ వాణిజ్యం వేగంగా పురోగమిస్తోందని లోక్ ‌సభలో ఇచ్చిన ఒక సమాధానంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్‌ పేర్కొన్నారు....