archive#Union Minister

News

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం: కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామ‌ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధ‌వారం వెల్ల‌డించారు. జోన్ ఏర్పాటుకు డీఆర్‌ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశామ‌ని, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంద‌ని మంత్రి పేర్కొన్నారు....