దేశద్రోహ చట్టం అమలుపై సుప్రీం స్టే
* కోర్టులు, ప్రభుత్వం రెండూ లక్ష్మణరేఖ దాటకూడదు - కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజుజు దేశద్రోహ చట్టం సెక్షన్ 124ఏ అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు దేశద్రోహం కేసులు నమోదు చేయవద్దన్న సుప్రీం.. ఇప్పటికే నమోదైన...
