archiveUNION GOVERNMENT

News

ఏపీలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా నాలుగు చోట్ల కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిగణనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనకాపల్లి, మాచర్ల, రొంపిచర్ల, నందిగామలో కేవీలు ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర...
News

పర్యావరణ హితంగా నిర్మలమ్మ పద్దు

* కాగితాలపై కాకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో బడ్జెట్... కేంద్ర వార్షిక బడ్జెట్‌ ఈసారి కూడా కాగిత రహితంగానే ఉండబోతోంది. డిజిటల్‌గానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్‌ కాపీలను ముద్రించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో బడ్జెట్‌ అంటే...
News

వచ్చే రెండు నెలలు అత్యంత కీలకం. తస్మాత్ జాగ్రత్త : కేంద్రం హెచ్చరిక

దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అనేక పండగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు....