నేను దేశ రాజకీయాలు పట్టించుకోను.. కేంద్ర మంత్రి
బ్యాంకాక్: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా బ్యాంకాక్లో పాల్గొన్న సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దేశ రాజకీయాలు పట్టించుకోనంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల థాయ్ల్యాండ్ వెళ్ళిన జైశంకర్ అక్కడ బ్యాంకాక్లోని భారత కమ్యూనిటీ వారితో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే...
