చైనా భూలోక నరకం సృష్టించింది – వెల్లడించిన ఆమ్నెస్టీ
వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీలు నివసించే షిన్జియాంగ్ రాష్ట్రంలో చైనా ఘోర నేరాలకు పాల్పడుతోందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పింది. వీగర్లు, కజఖ్లు, ఇతర ముస్లిం మైనారిటీలను చైనా సామూహికంగా నిర్బంధిస్తోందని, వారిపై నిత్యం నిఘా పెడుతోందని, తీవ్రమైన...
