archive#Udupi:

News

హిజాబ్ ర‌గ‌డ‌… కర్ణాటకలో విద్యాసంస్థల బంద్

బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కొంతకాలంగా హిజాబ్ వివాదం చెలరేగుతోంది....
News

‘హిజాబ్ కాలేజీ’ల వ‌ద్ద‌ ఆయుధాల‌తో ఇద్ద‌రు సంచారం!

ర‌జాబ్‌, హాజీ అబ్దుల్ మ‌జీద్ అరెస్టు ఉడిపి: క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలోని ఉడిపిలో ముస్లిం యువతుల హిజాబ్ వివాదం కొనసాగుతూ ఉంది. ఈ వివాదం అంతా పెద్ద కుట్రలో భాగమేనంటూ సోషల్ మీడియా యూజర్లు చేస్తున్న ఆరోపణలు కొంతమేరకు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. హిజాబ్‌పై...