archiveU.P GOVERNMENT

News

అయోధ్య సహా ఉత్తర ప్రదేశ్ లోని అన్ని ఆలయాలకు పన్నుల నుండి విముక్తి …యోగీ సర్కార్ కీలక నిర్ణయం

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేవాలయాల పన్నుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య నగరంలోని రామాలయంతోపాటు ఇతర నగరాల్లోని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపై పన్నులు విధించవద్దని నగర మున్సిపల్ కార్పొరేషన్లను సీఎం యోగి కోరారు. రెండో సారి సీఎంగా పదవీ...
News

కుస్తీని దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..2032 వరకు స్పాన్సర్షిప్..

భారత కుస్తీ టీంకు అండగా నిలవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్‌ వరకు భారత రెజ్లింగ్ ‌కు U.P ప్రభుత్వం స్పాన్సరర్ ‌గా వ్యవహరించనుంది. హాకీకి ఒడిశా ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే రెజ్లింగ్ ‌ను యూపీ ప్రభుత్వం దత్తత తీసుకుంది....