శ్రీనగర్లో ఇద్దరు ముష్కరుల హతం
జమ్మూకశ్మీర్లో భద్రతా దళాల ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురిని మట్టుబెట్టిన జవాన్లు తాజాగా శ్రీనగర్లో ఇద్దరు ముష్కరులను హతమార్చారు. రాంబాగ్లో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతంలో...
