ముంబైలో శ్రీనివాసుడి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఏర్పాట్లు
ముంబై: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుప్థాపన చేయనున్నట్టు మండలి ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, శ్రీవారి మెట్ల మార్గంలో ఈ...
