గో ఆధారిత ఉత్పత్తులతో క్యాన్సర్ నివారించవచ్చు… మహిళా ఉద్యోగులకు టీటీడీ అవగాహన సదస్సు
తిరుపతి: ప్రశాంతమైన మనస్సుతో యోగా, ధ్యానం అలవరచుకుని గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మహిళా ఉద్యోగులకు క్యాన్సర్ పై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాన్ని...
