archive#Train

News

దక్షిణాదిలోనూ వందే భారత్ రైలు సేవలు

న్యూఢిల్లీ: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు  దక్షిణ భారతంలో అందుబాటులోకి రానున్నాయి. ఐదవ రైలును నవంబర్‌ 10వ తేదీన 483 కిలోమీటర్ల పొడవైన చెన్నై–బెంగళూరు, మైసూరు మార్గంలో ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అత్యాధునిక వసతులు, భద్రతా ఏర్పాట్లుండే వందే...
News

వందే భార‌త్ రైలుని జెండా ఊపి ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

గాంధీన‌గ‌ర్: వందే భార‌త్ రైలును జెండా ఊపి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగింది. వందే భారత్ రైలులోనే గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. గుజరాత్, మహారాష్ట్ర...
News

దేశంలో అన్ని ప్రాంతాలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను నడుపనున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ప్రకటించారు. ఐసీఎఫ్‌లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించి అక్కడ తయారుచేసిన ఏసీ టుటైర్‌ ఎల్‌హెచ్‌బీ...