అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ భవనాన్ని ప్రారంభించిన మోడీ
గాంధీనగర్: సంప్రదాయ ప్రాచీన వైద్యానికి సంబంధించి నూతన శకం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్నగర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) సంప్రదాయ వైద్య...
