12వ తేదీ నుంచి తిరుమల సర్వదర్శనం టోకెన్లు జారీ
తిరుమల శ్రీవారి భక్తులకు ఈ నెల 12 నుంచి సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. గతంలో మాదిరిగానే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసంలో ఏ రోజుకారోజు దర్శ నానికి సంబంధించి...


