archive#TIRUMALA TIRUPATI DEVA

News

ప్రతి సోమవారం శ్రీవారికి నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజ రద్దు.. కారణం ఇదే!

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం 67,169 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,222 మంది తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా రూ. 3.86 కోట్ల రూపాయలు హుండీ కానుకలగా వచ్చాయి. ప్రతి సోమవారం స్వామివారికి నిర్వహించే చతుర్దశ కలశ...