కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ మృతి
కశ్మీర్: కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం.. అల్తాఫ్ తుదిశ్వాశ విడిచాడు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో ఐదేళ్ళుగా తిహాడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి మరణవార్తను కుమార్తె రువాషా...
