archive#three Pakistani smugglers Encounter

News

పాకిస్థాన్ స్మగ్లర్లను మట్టుబెట్టిన భద్రత దళాలు

36 కిలోల హెరాయిన్ స్వాధీనం జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల మీదుగా భారత్​లోకి ప్రవేశిస్తున్న ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు. కశ్మీర్‌లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా...