archiveTHREE BJP LEADERS KILLED BY TERRORISTS IN JAMMU & KASHMIR

News

జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు BJP నాయకుల హత్య

కేంద్రపాలిత ప్రాంతంలోని బండిపూర్ జిల్లాలో బుధవారం రాత్రి షేక్ వసీం బారి, అతని తండ్రి, సోదరుడు ఉగ్రవాదుల హత్యకు గురయ్యారు. ముగ్గురూ బిజెపి నాయకులు. బుధవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ బిజెపి నాయకుడు షేక్ వసీం బారి మరియు అతని ఇద్దరు...