archive#Thiruvarur

News

తమిళనాడులో వెల్లివిరిసిన మతసామరస్యం… అమ్మవారి మహాకుంభాభిషేకంలో ముస్లింలు

తిరువారూరు: తిరువారూరు జిల్లా కూత్తనల్లూరులో హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ముత్తుమారియమ్మన్‌ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి మతసామరస్యాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ ఆలయంలోని ముత్తుమారియమ్మన్‌ ఆలయం, ఆ ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, బాలమురుగన్‌ సన్నిధులకు 15 ఏళ్ల తర్వాత కుంభాభిషేక...