శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘనంగా పుష్పయాగం
విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. 18 రకాల పుష్పాలు, 108 పూల బుట్టలతో తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో నిర్వహించినట్టుగానే ఈ పుష్పయాగం వైభవంగా జరిపించారు. తాడిగడప కూడలి నుంచి పుష్పాల...
