గుడిలో చోరీ.. ‘సారీ, తప్పు చేశా’.. అంటూ వస్తువులు తిరిగిచ్చిన దొంగ
బాలాఘాట్: మధ్యప్రదేశ్ బాలాఘాట్లోని జైన మందిరంలో చోరీకి పాల్పడ్డ ఓ దొంగ.. అనంతరం పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగిచ్చేయడమే కాకుండా.. క్షమాపణలు చెబుతూ లేఖ రాశాడు. బాలాఘాట్లోని శాంతినాథ్ దిగంబర జైన దేవాలయంలో ఓ గుర్తు తెలియని...
