కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకారి మండల్ బైఠక్
నాగ్పూర్: కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా, మాధవ్ నగర్లోని రాష్ట్రోత్తన విద్యా కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండల్(ఏబీకేఎం) బైఠక్ జరగనుంది. ఈ మేరకు సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఒక ప్రకటనలో...
