archiveThe Madras High Court

News

ఆలయాల ఆస్తులు ఆక్రమిస్తే గుండా చట్టం!

చెన్నై: దేవాలయాల ఆస్తులు ఆక్రమించిన వారిపై గుండా చట్టం ప్రయోగించాలని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆక్రమణదారులను స్వచ్ఛందంగా నిర్ణీత వ్యవధిలో భూములను విడిచిపెట్టాలని, ఈ మేర ప్రభుత్వం బహిరంగ ప్రకటన జారీ చేయాలని మద్రాస్‌...