archiveThe Indian Ministry of Defense

News

భారత సైన్యంలో అర్జున్‌ యుద్ధ టాంకులు

కొనుగోలుకు రక్షణశాఖ సన్నాహం న్యూఢిల్లీ: 118 ఎమ్‌బీటీ(మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్స్‌) అర్జున ట్యాంకులు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. ట్యాంకుల కొనుగోలుకు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణశాఖ. రూ. 7,523కోట్లుకు చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్‌ ఫ్యాక్టరీకి అర్జున ఎమ్‌కే-1ఏ...