archive#terrorists killed in Pulwama district

News

ఇద్దరు తీవ్రవాదుల హ‌తం!

జ‌మ్ము: పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అన్సార్ గజ్వతుల్ హింద్, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు తెలిపారు. హ‌తులు సఫత్ ముజఫర్ సోఫీ అలియాస్ మువావియా,...