జమ్మూకశ్మీర్లో కార్మికులపై కాల్పులు
కశ్మీర్: జమ్ముకశ్మీర్లో సాధారణ పౌరులపై ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం కుల్గామ్ జిల్లాలో మేనేజర్ విజయ్ కుమార్ను ముష్కరులు కాల్చి చంపిన ఘటన మరవక ముందే.. కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఘాతుకానికి తెగబడ్డారు. ఇద్దరు కార్మికులపై ఉగ్రదాడులకు...
