ఉగ్రవాదుల దాడిలో ఓ జవాను, ఐదేళ్ల బాలుడు మృతి
జమ్మూకశ్మీర్లో ముష్కరులు భారత జవానులపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ జవాను, ఐదేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్లోని బిజ్బెహరా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పేర్కొన్నారు....
