ఉగ్రవాదుల కిరాతకం.. మరో కశ్మీర్ పండిట్ హత్య
కశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. షోపియన్ జిల్లాలోని చౌదరీ గుండ్ ఏరియాలో పురాన్ క్రిషన్ భట్ అనే వ్యక్తిని అతని ఇంటి వద్దే కాల్చి చంపారు. భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పురాన్ క్రిషన్...