జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో మహిళా టీచర్ మృతి
* మొన్న టీవీ నటి. ఇప్పుడు టీచర్ * ఉగ్రమూకల చేతిలో బలవుతోన్న సామాన్య పౌరులు జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. అక్కడ మహిళలు, సామాన్య ప్రజలపై దాడులు పెరుగుతున్నాయి. మంగళవారం కుల్గాంలోని గోపాల్రాలో ఉగ్రమూకలు ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపాయి. ఆ ఘటనలో...
