ఇంగ్లాండ్లో కాల్పుల కలకలం… ఆరుగురు మృతి..
ఇంగ్లాండ్లోని నైరుతి ప్రాంతంలోని ప్లైమౌత్ పట్టణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించినట్లు కార్న్వాల్ పోలీసులు వెల్లడించారు. మరణించిన వారిలో పదేళ్ల లోపు చిన్నారి ఉన్నట్లు.. పలువురు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు...
