archiveTemple lands under occupation in Tamil Nadu

ArticlesNews

తమిళనాడులో ఆక్రమణలకు గురవుతున్న ఆలయ భూములు

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు హిందువులకు ఆగ్రహం తెప్పించాయి. కొందరు ముస్లింలు అక్కడి ఆలయంలోని శివలింగాన్ని త్రిశూలంతో తొలగించడానికి ప్రయత్నించడం, ఆత్రి కొండలను ఆక్రమించడం హిందువుల కోపానికి కారణమయ్యాయి. హిందూ దేవాలయాలకు చెందిన భూములను ఆక్రమించుకోవడంలో, తమ...