archiveTEMPLE FLAGPOLE OVERTURNED BY THUGS IN A HINDU TEMPLE

News

పురాతన ఆలయ ధ్వజస్తంభాన్ని పెకలించిన దుండగులు

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని చారిత్రాత్మకమైన రథాన్ని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టిన ఘటన మరువకముందే కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలో కూడా హిందూ భక్తులను కలచివేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... బేతంచెర్ల పరిధిలోని ప్రముఖ...