archive#Teller caught

News

శబరిమలలో ఉద్యోగుల ఇష్టారాజ్యం!

యథేచ్ఛగా హుండీ సొమ్ము చోరీ ఘటనలను పట్టించుకోని సర్కారు తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోని ఉద్యోగులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. హుండీ సొమ్ము యథేచ్ఛగా చోరీ చేస్తున్నారు. ఈ చర్యలను పలుమార్లు నిజాయితీగల హిందూ ఉద్యోగులు అడ్డుకుంటున్నా ఏదో రకంగా ఆలయ సొమ్ము...