సిక్కు గురువు తేజ్ బహదూర్ జయంతి… ఎర్ర కోట నుండి ప్రసంగించనున్న మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 21వ తేదీన సిక్కుల మతగురువు తేగ్ బహదూర్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసగించనున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఆయన స్మారకంగా ఆ రోజే పోస్టల్ స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నట్టు తెలిపింది. సాధారణంగా...
