నగదు రహిత లావాదేవీలలో భాగంగా వచ్చిన యూపీఐ సర్వీసులు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. టీ షాపులు, కూరగాయల షాపులు, పండ్ల దుకాణాలు ఇది, అది అని తేడా లేకుండా అన్నింటిలోకి నగదు రహిత లావాదేవీలు...
పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కొవిడ్-19 పరీక్షా కిట్లను భారత్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు విడుదల చేసింది. తమ కరోనా నిర్ధారణ కిట్లు దేశవ్యాప్తంగా డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తాయని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి గిరీశ్ కృష్ణమూర్తి...