archive#Talks between Indian and Chinese military commanders

News

11న భారత్-చైనా మధ్య శాంతి చర్చలు

సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించడమే ఎజెండా న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు ఈ నెల 11న జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మిగిలిన ఘర్షణ ప్రదేశాల వద్ద కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించుకోవడంపై ఈ 15వ విడ‌త‌ చర్చల్లో ప్రధానంగా...