archive#Tadwai mandal

News

ఎదురుకాల్పులు!

భద్రాద్రి కొత్తగూడెం: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు జరిగినట్టు స‌మాచారం. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా దామెరతోగు...