తెలుగు వాణ్ణి అని గర్విస్తున్నాను: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ
న్యూజెర్సీ: తెలుగు ప్రజల్లో ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులు...

