archive#SUPREM COURT

News

సుప్రీంకోర్టులో హిజాబ్‌ నిషేధంపై విచారణ

కర్ణాటకలో సంచలనం సృష్టించిన హిజాబ్‌ నిషేధం అంశాన్ని సుప్రీంకోర్టులో విచారించనున్నారు. హిజాబ్‌ వివాదాన్ని తేల్చేందుకు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సోమవారం హిజాబ్‌ అంశాన్ని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు...