archivesuicide bombers

News

పాక్ నుంచి భారత్‌కు సొరంగం తవ్విన తీవ్రవాదులు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్​ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు దీని ద్వారా భారత్​లోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్​ 22న సుంజ్వాన్​ ప్రాంతంలో...
News

టిక్‌టాక్‌తో ఉగ్రవాదం వ్యాప్తి!

కొత్త పంథాలో ఐఎస్‌ఐఎస్‌ న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా ఆత్మాహుతి బాంబర్లతో భీకరంగా ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌ఐఎస్‌) ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌ను ఉపయోగిస్తున్నట్టు క‌నుగొన్నారు. ది యుఎస్...