రాష్ట్రాలకు 24కోట్ల డోసులు ఇచ్చాం: కేంద్రం
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.93 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 24 కోట్లకు పైగా డోసులను కేంద్రం పంపిణీ చేసిందని తెలిపింది. వాటిలో కొన్ని ఉచితంగా అందించినవి, మరికొన్ని...
