భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ
ఆమోదించిన కేంద్రం న్యూఢిల్లీ: భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు రూ. 2236 కోట్లతో ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీశాట్-7సీ ప్రత్యేక...
