archiveSSF SERVICE

ArticlesNews

మానవత్వానికి మరణం లేదు

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు పయనమైన సంగతి పాఠకులకు విదితమే. కోట్లాది మంది కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ళు, బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చాయి. కానీ...