archive#SriYagam

News

తిరుచానూరులో శ్రీయాగం ప్రారంభం

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శ్రీ‌యాగం శుక్ర‌వారం అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం, కరోనా నివారణార్థం లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ చేప‌ట్టిన ఈ యాగం ఈ నెల 27 వ‌ర‌కు జ‌రుగుతుంది. కొవిడ్‌-19...