ఒడిశాలోని శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ
భువనేశ్వర్: భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానించారు. మే 21 వ తేదీ నుంచి ఆలయ...
